భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలను నేపాల్​లో నిలిపివేశారు. ఈ మేరకు అక్కడి కేబుల్​ టీవీ ప్రొవైడర్లు... ఏఎన్​ఐ వార్తా సంస్థకు తెలిపారు. అయితే నిలిపివేతపై నేపాల్​ సర్కార్​ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదు.

 

 

నేపాల్‌లో భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేశారు కేబుల్‌ ఆపరేటర్లు. ఇందుకు సంబంధించి నేపాల్ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ మేరకు నేపాల్​ కేబుల్​ టీవీ ప్రొవైడర్లు... ఏఎన్​ఐ వార్తా సంస్థకు తెలిపారు.
నేపాల్​ ప్రధాని ఓలి భవితవ్వంపై సందిగ్ధత నెలకొన్న తరుణంలో భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: