భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలను నేపాల్లో నిలిపివేశారు. ఈ మేరకు అక్కడి కేబుల్ టీవీ ప్రొవైడర్లు... ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. అయితే నిలిపివేతపై నేపాల్ సర్కార్ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదు.
నేపాల్లో భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేశారు కేబుల్ ఆపరేటర్లు. ఇందుకు సంబంధించి నేపాల్ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ మేరకు నేపాల్ కేబుల్ టీవీ ప్రొవైడర్లు... ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.
నేపాల్ ప్రధాని ఓలి భవితవ్వంపై సందిగ్ధత నెలకొన్న తరుణంలో భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.