గత వారం రోజులుగా సంచలనంగా మారిన  ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ని ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్చి చంపారు. వికాస్ దూబే ని తరలిస్తున్న వాహనం బోల్తా పాడగా అతను దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్న సమయంలో అతన్ని కాల్చి చంపారు పోలీసులు. ఇక ఇదిలా ఉంటే అతను పోలీసుల వద్ద నుంచి ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేసాడు అని తెలుస్తుంది. బోల్తా పడిన వాహనంలో పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. 

 

అతన్ని ఎస్కార్ట్ తో తరలిస్తున్న క్రమంలో వెనుక ఉన్న పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు అని అందుకే అతన్ని వేగంగా కాల్చి చంపారు అని అంటున్నారు. కాగా అతను నిన్న మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద పోలీసులకు దొరికాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: