ఉత్తరప్రదేశ్ లో రౌడీ షీటర్ల విషయంలో ఏ మాత్రం కూడా వెనక్కు తగ్గని ఆ రాష్ట్ర సిఎం యోగి ఆదిత్య నాథ్... ఆదేశాలతోనే  గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేని ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్చి చంపి ఉంటారనే వార్తలు వస్తున్నాయి. వికాస్ దూబే విషయంలో సిఎం ముందు నుంచి సీరియస్ గానే ఉన్నారు. అతన్ని మధ్యప్రదేశ్ లో పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆ రాష్ట్ర సిఎం తో యోగి మాట్లాడారు. 

 

అయితే వాహనం బోల్తా పడింది అని ఆ వాహనం నుంచి అతను పారిపోయే ప్రయత్నం చేసాడు అని పోలీసులు అంటున్నారు. కాని దీని వెనుక సిఎం యోగి ఆదేశాలు ఉన్నాయి అని అందుకే అతన్ని కాల్చి చంపేసి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: