దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు.  కరోనా కట్టడికి ఎంత సమర్ధవంతంగా రాష్ట్రాలు వ్యవహరిస్తున్నా సరే కేసులు పెరగడంతో ఒక్కో రాష్ట్రం కూడా ఇప్పుడు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ని అమలు చేసే ఆలోచనలో ఉన్నాయి. 

 

ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లాక్ డౌన్ ని అమలు చేసింది. తమిళనాడు కూడా అదే నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మరికొన్ని రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ని విధించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణా లో లాక్ డౌన్ పై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే కేంద్ర హోం శాఖకు కొన్ని రాష్ట్రాలు నివేదించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: