విజయవాడ లో గ్యాంగ్ వార్ విషయంలో  పోలీసులు ఏ రేంజ్ లో కఠినం గా ఉన్నారో అందరికి తెలిసిన విషయమే. ప్రశాంతంగా  ఉన్న విజయవాడ లో ఒక్కసారి గా ఈ అలజడి తీవ్ర దుమారం రేపింది. విజయవాడలో   ఇప్పుడు గొడవలు ఎవరు అయితే పడుతున్నారో వారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాకుండా వారిని నగర బహిష్కరణ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారు.

 

కఠినం గా వ్యవహరిస్తున్నా సరే  ఈ విధంగా గొడవలు పడటం పై ఇప్పుడు తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. అందుకే హోం శాఖ ముఖ్య కార్యదర్శి కి సిఎం జగన్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి అని, విజయవాడ లో ఎవరు గొడవలు పడినా సరే ఇక నుంచి రౌడీ షీట్ ఓపెన్ చేయమని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: