టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పదే పదే ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతు ఆత్మహత్యలపై లోకేష్ చేస్తున్న విమర్శలకు... విజయసాయి రెడ్డి కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చారు తాజాగా. లోకేష్ కి ఘాటుగా ఆయన ఇచ్చిన సమాధానం వైరల్ అయింది. అసలు ఆయన ఏమన్నారంటే... 

 

చిట్టి మాలోకం చిన్న మెదడు పూర్తిగా చితికిపోయినట్లుంది. వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది బాబు హయాంలోనే. తొమ్మిదేళ్ల వరస కరువును ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. మేత దొరకక పశువులను కబేళాలకు అమ్ముకున్న దయనీయ దృశ్యాలను ప్రపంచమంతా చూసిందన్నారు ఆయన. రాజన్న రాకతోనే వ్యవసాయం పండగలా మారిందని ఆయన ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: