టీడీపీ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ఏదోక రూపంలో విమర్శలు చేసుకుంటూ నే ఉన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలను పదే పదే ఏదోక రూపంలో విమర్శిస్తూనే ఉన్నారు. ఇక ఆయనకు తాజాగా సిఎం జగన్ ఏడాది పాలనను ప్రస్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. 

 

గారి ఏడాది పాలన ట్రైలర్ మాత్రమే అంటున్నారు మామ విజయ సాయి రెడ్డి అంటూ  ఆయన ట్వీట్ చేసారు. నిజమే ట్రైలర్ కే ఎంపీలు జంప్, మంత్రుల అసంతృప్తి, ఎమ్మెల్యేలు ధర్నాలు, నిరసనలు. ఇక అసలు బొమ్మ పడితే యుశ్రారైకాపా ఖాళీ మామా, అల్లుడికి చంచల్ గూడా జైలులో చిప్ప కూడు ఖాయమని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: