ఏపీ సిఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయన త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు సిద్దమయ్యారని సమాచారం. కరోనా కట్టడి విషయంలో ఏపీ సర్కార్ పని తీరుపై కేంద్రం సానుకూలంగా ఉంది. 

 

కరోనా కేసులను కట్టడి చేసే విషయంలో సిఎం జగన్ సమర్ధవంతంగా ఉన్నారు అని కేంద్రం భావిస్తుంది. ఇక ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ఆయన కేంద్రాన్ని నిధులు అడగాలి అని భావిస్తున్నారు. వెనుకబడిన జిల్లాలు కరోనా దెబ్బకు మరింత వెనుకబడ్డాయి అని కేంద్రానికి వివరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: