ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కీలక మార్పులు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. పార్టీలో  చాలా వారు మార్పులు చేయడానికి ఆ ప్రతి అధినేత చంద్రబాబు నాయుడు రెడీ అయ్యారు అని అంటున్నారు. వచ్చే నెల మొదటి వారంలో పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడ్ని ప్రకటించే అవకాశం ఉంది అని అంటున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రకటన చేసే ముందు కొన్ని కొన్ని జిల్లాల అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. 

 

అచ్చెన్నాయుడు కి పార్టీ రాష్ట్ర బాధ్యతలను అప్పగించే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే సీనియర్ నేతల అభిప్రాయం కూడా తీసుకున్నారు అని పార్టీ వర్గాలు అంటున్నాయి మరి. అసలు ఎం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: