రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక దొంగను 38 ఏళ్ళ తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజస్థాన్ కి చెందిన శక్తి దాస్ సింగ్ అనే ఒక నేరస్తుడు 1980 నుంచి కూడా పోలీసులకు అక్కడి ప్రజలకు నానా రకాల చుక్కలు చూపించే వాడు. అయితే అతను సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని బణస్కంధ జిల్లాలో ఇక్బాల్ ఘడ్ ప్రాంతంలో ఓ పోలీసుని కాల్చి చంపాడు. 

 

ఇక అక్కడి నుంచి అతని మీద ఇప్పటి వరకు దాదాపుగా 40  కేసులు వరకు నమోదు అయ్యాయి. అయితే అతన్ని తాజాగా పోలీసులు అరెస్ట్ చేసారు. దాదాపు 38 ఏళ్ళ తర్వాత  అంటే అతని 66 ఏళ్ల వయసులో బిజవాలా గ్రామంలో అరెస్టు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: