దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్  కరోనా పరీక్షలను చాలా వేగంగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే కరోనా పరిక్షల విషయంలో మాత్రం ఏపీ సర్కార్ ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రతీ రోజు కూడా కరోనా పరీక్షలను ఏ రాష్ట్రం చేయని విధంగా చేస్తున్నారు. 

 

ఇక ఇప్పుడు సిఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మరో 20 రోజుల్లో ప్రతీ జిల్లాలో 5 వేల పరీక్షలను ప్రతీ రోజు నిర్వహించే దిశగా అడుగులు వెయ్యాలని ఆయన ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి మరి.  ఇప్పటికే ఏపీలో 11 లక్షలు కరోనా పరిక్షలు దాటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: