దేశంలో కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక నాలుగు రోజుల్లో కరోనా  వ్యాప్తి ఒకసారి చూస్తే ఆరు లక్షల నుంచి 7 లక్షలు చేరుకోవడానికి 5 రోజులు పడితే 7 నుంచి 8 లక్షలు చేరుకోవడానికి నాలుగు రోజుల లోపే పట్టింది. ఇప్పుడు ఏకంగా 8 లక్షల 20 వేలకు చేరుకున్నాయి కేసులు. 

 

దేశంలో 8 లక్షలు దాటిన కరోన పాజిటివ్ కేసులని కేంద్రం ప్రకటించింది. గడిచిన నాలుగు రోజుల్లో లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అని లెక్కలు చెప్తున్నాయి. మొత్తం కరోనా కేసులు దేశ వ్యాప్తంగా 8 లక్షల 20 వేల 916. అంటే కరోనా తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: