దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి భారీ  నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి సమర్ధంగా ఉన్నా సరే ఇప్పటి వరకు దేశంలో 8 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య వందలో 60 మందికి పైగా ఉంది. ఇక మరణాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అని కేంద్రం పేర్కొంది. 

 

ఇక కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య దేశంలో 8 లక్షలు దాటేసింది. 5,15,386 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని తెలిపింది  కేంద్రం. ఇక వైద్య సేవలను మరింతగా విస్తరించే ఆలోచనలో ఉంది కేంద్ర సర్కార్. ప్రస్తుతం దేశంలో కొత్త కోవిడ్ ఆస్పత్రుల నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: