మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ని నిన్న ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్చి చంపినా సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ లో అతన్ని అరెస్ట్ చేసి ఉత్తరప్రదేశ్ కి తరలిస్తున్న సమయ౦లో కారు బోల్తా పడటం ఆ కారు నుంచి అతను బయటపడి పారిపోవాలి అని చూడటం జరిగాయి. అతన్ని కాల్చి చంపడం పై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రసంశలు వస్తున్నాయి. 

 

పోలీసులు చాలా మంచి పని చేసారు అంటూ పలువురు కీర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే వికాస్ దూబే భార్య దినా స్పందించారు. వికాస్ దూబే చేసిన పనికి అది అతనికి మంచి శిక్ష అని ఆమె పేర్కొన్నారు. ఆ చావుకి అతను అర్హుడే అంటూ ఆమె కామెంట్ చేసారు. పోలీసులను అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: