భారత్ లో కరోనా తీవ్రత ముందు పెరుగుతున్న రాష్ట్రాల్లో గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట ఉండేవి. అయితే ఇప్పుడు వాటి నుంచి గుజరాత్ రాజస్థాన్ పక్కకు జరిగి మిగిలిన రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. తమిళనాడు లో ప్రతీ రోజు వేల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర ఢిల్లీ అదే స్థాయిలో ఉన్నాయి. 

 

ఇక  కర్ణాటక లో పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. కర్ణాటక లో ప్రతీ రోజు రెండు వేల కేసులు నమోదు అవుతున్నాయి. అదే విధంగా తెలంగాణా లో కూడా భారీగా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. రోజు రోజుకి అక్కడ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీలో కూడా పరిస్థితి దాదాపు అదే  విధంగా ఉందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: