గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే ఫలితం మాత్రం ఉండటం లేదు. ఇదిలా ఉంటే కరోనా దెబ్బకు ఇప్పుడు మిర్చి యార్డ్ మరోసారి మూతపడి౦ది. 

 

కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ వరకు మార్కెట్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు మిర్చి యార్డ్ అధికారులు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో 23 కంటైన్మెంట్ జోన్ లను కలెక్టర్ ప్రకటించారు. నిన్న జిల్లాలో 155 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రోజు రోజుకి అక్కడ కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో జిల్లాలో లాక్ డౌన్ ని విధించే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: