దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో చాలా రాష్ట్రాలు ఇప్పుడు లాక్ డౌన్ ని అమలు చేస్తున్నాయి. కీలక నగరాలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ దాదాపుగా లాక్ డౌన్ లోనే ఉన్నాయి.  మహారాష్ట్రలో కీలక నగరాలు అన్నీ  కూడా లాక్ డౌన్ లోనే ఉన్నాయి. ఇక మరికొన్ని నగరాలు కూడా కరోనా దెబ్బకు లాక్ డౌన్ ని ప్రకటించాయి. 

 

కీలక నగరాలు రాష్ట్రాలు అన్నీ కూడా లాక్ డౌన్ వైపే మొగ్గు చూపుతూ ప్రకటిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బెంగాల్, కర్ణాటక, అసోం సహా కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ని అమలు చేసే ఆలోచనలో నిర్ణయాలు తీసుకున్నాయి.  మరి కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు లాక్ డౌన్ ని అమలు చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: