ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దాదాపు 2 వేల కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసులు 30 వేలకు దగ్గరలో ఉన్నాయి. గత 24 గంటల్లో మొత్తం కేసుల సంఖ్య 1933 గా ఉండగా. మొత్తం కేసులు 29 వేల 168 మందికి మొత్తం కరోనా సోకింది. ఇప్పటి వరకు 15 వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. 

 

ఇక మరణాలు మొత్తం 328 గా ఉన్నాయి. ప్రతీ రోజు కూడా 15 మందికి పైగా కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. గత 24 గంటల్లో ఏకంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 13 వేల 400 గా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: