కరోనా తమిళనాడు రాష్ట్రంలో చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుంది. రోజు రోజుకి కరోనా కేసుల తీవ్రత భారీగా పెరుగుతుంది. తాజాగా గత 24 గంటల్లో 42,531 మందికి కరోనా టెస్టులు చేయగా 4,244 మందికి కరోనా పాజిటివ్ గా నమోదయింది. ఈరోజు 68 మంది కరోనా బారినపడి మృతి చెందారు.

 

 ఇప్పటివరకు మొత్తం 1,38,470 కరోనా కేసులు నమోదు కాగా కరోనాతో ఇప్పటివరకు 1966 మంది మృతి చెందారు. కేసుల సంఖ్య భారీగా ఈ స్థాయిలో పెరగడం రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. నాలుగు దఫాలుగా లాక్ డౌన్ నిర్వహించినప్పటికీ కేసుల  సంఖ్య తెలుపుతూ మరణాలు అధిక సంఖ్యలో చోటుచేసుకోవడం మరింత బాధాకరంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కువ శాతం ఉన్న వలస కూలీలు వారి రాష్ట్రాలు తరలి వెళ్ళి పోయారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: