2008 ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్​ దవా (జేయూడీ) అధినేత హఫీజ్​ సయీద్​ బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించారు పాక్ అధికారులు.

 

ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ ఆమోదం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగాలపై హఫీజ్​ను గతేడాది జులై 17న పాక్ పోలీసులు అరెస్టు చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: