శనివారం అభిషేక్ బచ్చన్ తన ట్విట్టర్ ఖాతాలో తన తండ్రి అమితాబచ్చన్ తో పాటు ఆయనకి కరోనా పరీక్షలలో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ ప్రకటన తర్వాత బిగ్ బి అభిమానులు, బాలీవుడ్ తారాగణం వెంటనే స్పందించారు. తమ అభిమాన నటుడు కరోనా బారినపడటం చాలా విషాదకరమైన ఘటన గా పరిగణించారు. వెంటనే తర్వాత  రోజుకి అందాల తార ఐశ్వర్యరాయ్ ఆమె కూతురుకు కూడా ఈ కరోనా సోకిందని తెలియడంతో అభిమానులు కుంగిపోయారు.

 

అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ లో ఇచ్చిన ప్రకటనకు అనుసంధానంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర స్పందించారు. అభిషేక్ తనకు మంచిది కొడుకు లాంటివాడిని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ తన తండ్రితో ఉంటాడని. తన తండ్రి సరళమైన నటనను తాను పుణికిపుచ్చుకుని  ఆ నటనను వారసత్వంగా వచ్చింది అని అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: