రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. రాజకీయం ఇప్పుడు అక్కడ ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే డిప్యూటి సిఎం గా ఉన్న సచిన్ పైలెట్ కాంగ్రెస్ అధిష్టానం కు ఒక మెలిక పెట్టారు అని తెలుస్తుంది.  తనకు  సిఎం పదవి ఇస్తేనే తాను ఉంటా అని లేకపోతే మాత్రం ఉండేది  లేదు అని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

 

రాహుల్ గాంధి తన దూతలను పంపిన సమయంలో సచిన్ ఇదే మాట చెప్పారు అని వార్తలు వస్తున్నాయి. సోనియా గాంధీ కూడా అతనితో మాట్లాడే  ప్రయత్నం చేసారు అని సిఎం పదవి కావాలి అంటే కొన్ని రోజులు ఆగాలని ఇప్పుడు వయసు సరిపోయే అవకాశం లేదని చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: