అనంతపురం జిల్లాలో కరోనా కేసులు ప్రతీ రోజు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కేసులు ధర్మవరం అనంతపురం సహా పలు ప్రాంతాల్లో ప్రతీ రోజు కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. జిల్లాలో ఏకంగా ప్రతీ రోజు కూడా వందకు పైగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. శనివారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 311 కరోనా కేసులు నమోదు అయ్యాయి అంటే కరోనా తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. 

 

ఇప్పటి వరకు ఈ రేంజ్ లో కరోనా కేసులు నమోదు కాలేదు జిల్లాలో. 3161 మందికి జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. కర్నూలు జిల్లాకు అనంతపురంకు కేవలం 7  కేసులు మాత్రమే తేడా ఉన్నాయి. ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: