దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఇప్పుడు చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కరోనా దెబ్బ ఏ రేంజ్ లో ఉంది అంటే దేశంలో మూడు రోజుల్లోనే లక్ష్హ కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం 8 లక్షల 78 వేలకు చేరుకున్నాయి కరోనా కేసులు. ఇదే విధంగా రేపు కూడా నమోదు అయితే 9 లక్షలకు చేరుకుంటాయి. 

 

రేపు కూడా భారీగా నమోదు అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి.  ఇక నేడు కరోనా కేసులు ఒక్క రోజే 28 వేలకు పైగా నమోదు అయ్యాయి. ఈ రేంజ్ లో పెరుగుదల ఇప్పుడు దేశ ప్రజలను భయపెడుతుంది. అయితే రికవరీ రేటు ఒక్కటే దేశ ప్రజలకు ధైర్యం ఇచ్చే అంశం

మరింత సమాచారం తెలుసుకోండి: