ఆంధ్రప్రదేశ్ ఆర్టిసి ఎండి తాజాగా రాష్ట్ర విభజన పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర్రెడ్డి లేకపోవడం వల్లనే ఉమ్మడి తెలుగు రాష్ట్రం ముక్కలైందని ఆయన వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో తాను ఐదేళ్లపాటు ఐటీ శాఖ కార్యదర్శిగా పని చేశాను అంటూ గుర్తు చేసుకున్నారు ఏపీఎస్ ఆర్టీసీ ఎండి మాదిరెడ్డి ప్రతాప్. 

 


 అయితే తన బదిలీ ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు ఆయన. అనేక కారణాలతో నా బదిలీ జరిగి ఉండవచ్చు అంటూ మాదిరెడ్డి ప్రతాప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన బదిలీని ఎంతగానో స్వాగతిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: