గుజరాత్ లో  కరోనా కాస్త అదుపులోకి వచ్చినా సరే కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. అక్కడ దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు చాలా వరకు తీవ్రంగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావడంతో కరోనా విషయంలో ఇప్పుడు అక్కడి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 

 

ఇక అక్కడ కఠిన నిర్ణయాలు దాదాపుగా తీసుకునే వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అక్కడ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాస్క్ ధరించనందుకు గానూ  జరిమానాను రూ .200 నుండి రూ .500 కు పెంచింది. అక్కడ 40 వేలు దాటాయి కేసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: