తమిళ నాడు లో కరోనా కేసులు ప్రతీ రోజు కూడా పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు. రోజు రోజుకి అక్కడ కేసులు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఇది పక్కన పెడితే ఇప్పుడు మరోసారి అక్కడ భారీగా కేసులు నమోదు అయ్యాయి. ఈ రోజు తమిళనాడులో 4,328 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

3,035 మంది కరోనా నుంచి నేడు కోలుకున్నారు. 66 మంది ఒక్క రోజే కరోనా కారణంగా మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 1,42,798 గా ఉంది, వీటిలో 92,567 మంది కోలుకున్నారు. 48,196 యాక్టివ్ కేసులు & 2,032 మరణాలు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. చెన్నై లో కేసులు కాస్త తగ్గాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: