కేరళలో ఈ రోజు 449 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి అని ఆ రాష్ట్ర సిఎం పినరయి విజయన్ తాజాగా మీడియా ముందు ప్రకటించారు. రెండు మరణాలు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. కేరళలో మరణాల రేటు 0.39% గా ఉందని ఆయన అన్నారు. ఇది ఇతర రాష్ట్రాల కన్నా చాలా తక్కువగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 

 

కేరళలో కరోనా చర్యలకు సంబంధించి సంబంధించి కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బిజెపిని ఉద్దేశించి ఆయన విమర్శించారు. మరో ఆరోపణ ఏమిటంటే కేరళ తగినంత పరీక్షలు చేయడం లేదని చేస్తున్నారని... కేరళలో టెస్ట్ పాజిటివిటీ రేట్ 2.27% గా ఉందన్నారు. దేశంలో  ఈ విషయంలో చాలా మెరుగ్గా ఉన్నామని ఆయన అన్నారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన ప్రకటించారు

మరింత సమాచారం తెలుసుకోండి: