గోదావరి జిల్లాల్లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా తగ్గడం లేదు. కరోనా కట్టడికి సంబంధించి చర్యలు తీసుకున్నా సరే ఇప్పుడు మాత్రం అక్కడ జిల్లాల్లో కరోనా కేసులు భారీగా ప్రతి రోజు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం ఒక్కరోజే 170 కరోనా పాజిటివ్ కేసులు నమోదయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 2762కు చేరుకుంది అని అధికారులు ప్రకటించారు. 

 

ఏలూరులో నిన్న 85 కేసులు నమోదు అయ్యాయి అని అధికారులు వివరించారు. ఇక ఏలూరు లో దాదాపుగా లాక్ డౌన్ ఉన్నా సరే కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజు పరిక్షలు కూడా పెంచే అవకాశం ఉంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: