విప్లవ రచయిత వరవరరావు ఆరోగ్యం కాస్త విషమంగా మారడంతో  ఆయనను ఉంచి తడోబా  జైలు అధికారులు అప్రమత్తం అయ్యారు. వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. దీనితో ఆయనను సోమవారం రాత్రి నవీముంబైలోని జేజే ఆసుపత్రికి అధికారులు వెంటనే తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

గతంలో ఆయన ఒకసారి ఇదే ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు గాని అనూహ్యంగా ఆయన కోలుకోకుండానే డిశ్చార్జ్ చేసి జైలుకి తరలించారు.  అయితే ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది అని ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి అక్కడి అధికారులు ఏ ప్రకటన చేయడం లేదు. ఆయన విషయంలో జోక్యం చేసుకుని తెలంగాణా సర్కార్ విదిపించాలి అని కోరుతున్నారు పలువురు నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: