తమిళనాట కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి అక్కడ కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. చివరికి సిఎం ఆఫీస్ లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. సిఎం ఎడప్పడి కె పళనీస్వామి కి కూడా కరోనా పరిక్షలు చేసారు అధికారు. సీఎం కార్యాలయ సిబ్బందికి కూడా కరోనా పరిక్షలు చేసారు అధికారులు. 

 

కరోనా పాజిటివ్ వచ్చిన మంత్రిని సిఎం కలిసారు. దీనితో ఆయనకు కరోనా పరిక్షలు చేసారు అధికారులు. ఇక ఆయన ఇంటి నుంచే  విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు మంత్రులు అందరికి కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నారు. వారిలో దాదాపు అందరికి కరోనా నెగటివ్ వచ్చింది. సిఎం కు నెగటివ్ రావడంతో అందరూ ఒఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: