భారత్- చైనా మధ్య సరిహద్దు వెంట నెలకొన్న ఉద్రిక్తతలపై బోబ్ కీలక వ్యాఖ్యలు చేశారు . 2017 డోక్లాం ఉద్రిక్తతల నాటి నుంచి ఇటీవల తూర్పు లద్దాఖ్​లో ఇరుదేశాల సైన్యం మధ్య ఘర్షణల వరకు చైనా వ్యవహార సరళిని గమనిస్తే పొరుగు దేశాల అభిప్రాయాలను ఏమాత్రం గౌరవించడం లేదని అనిపిస్తోందన్నారు. 

 

అయితే చైనా విస్తరణ విధానాలను అంతర్జాతీయ సమాజం ఎంతమాత్రము హర్షించబోదన్నారు బోబ్.అమెరికా, భారత్​ల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉన్న అంకిత భావమే ఇరు దేశాల భాగస్వామ్యాన్ని కాపాడుతోందన్నారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించే విధానం, వివాదాల పరిష్కారానికి శాంతియుత దౌత్యం ఇరుదేశాల మైత్రిని మరింత పటిష్టం చేసిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: