అమెరికా, బ్రెజిల్, ఇండియా... ఇప్పుడు ఈ మూడు దేశాలు కరోనా పేరు వింటే చాలు భయపడే పరిస్థితి వచ్చింది. రోజు వేల కేసులు నమోదు అవుతూ ప్రజలను బాగానే కంగారు పెడుతుంది కరోనా వైరస్. ఇక ఇప్పుడు కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మొన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా లక్ష కేసులు రాగైప్పుడు రెండు లక్షల కేసులు వచ్చాయి. 

 

గత 24 గంటల్లో ప్రపంచ‌వ్యాప్తంగా  2.15 లక్షల మంది కరోనా బ్బారిన పడగా... 5,311 వరకు మరణాలు నమోదు అయ్యాయి. కోటీ 34 లక్షల మంది ఈ కరోనా బారిన పడ్డారు. 5 లక్షల 80 వేల మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా 79 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక 50 లక్షల మంది చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: