తెలంగాణాలో కరోనా కేసులు కాస్త తగ్గాయి అని భావించినా సరే మళ్ళీ రెండు రోజుల నుంచి భారీగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా పరిక్షలు పెంచడంతో కేసులు కూడా ఇప్పుడు భారీగా పెరుగుతూనే ఉన్నాయి.  నిన్న ఒక్క రోజే 1500 పైగా కరోనా కేసులు వచ్చాయి. 

 

ఇక ఇదిలా ఉంటే మేడ్చల్ లో కరోనా వైరస్ కేసులు భారీగా వచ్చాయి. నిన్న ఒక్క రోజే అక్కడ 1400 కేసులు వచ్చాయి. జిల్లా మొత్తం కూడా భారీగా కేసులు ఉన్నాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు 1,463 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో జిల్లాలో కేసుల సంఖ్య ఇప్పుడు 4516 గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: