చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా కేసులు భారీగా నమోదు  అవుతున్నాయి. అక్కడ ప్రతీ రోజు కూడా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. చివరికి తిరుమలలో కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో  ఇప్పుడు చిత్తూరు జిల్లా యంత్రాంగం కాస్త లాక్ డౌన్ అడుగులు వేస్తుంది. నగరంలో కరోనా పాజిటివ్ కేసులు 20కి మించి ఉంటే ఆ ప్రాంతంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. 

 

1, 4, 5, 6, 7, 9, 10, 13, 14, 15, 28, 29, 30, 31, 35, 36, 37, 38 వార్డుల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 18 డివిజన్లలో కరోనా కేసులు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 11  గంటల వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతులు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: