దేశంలో కరోనా పరిక్షల విషయంలో తొలిసారి రికార్డ్ స్థాయిలో 3 లక్షల పరిక్షలు చేసారు. ఇప్పటి వరకు 3 లక్షల పరిక్షలు చేస్తామని చెప్పడమే గాని ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు. కాని రాష్ట్రాల సహకారంతో అది సాధ్యం అయింది. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా కరోనా పరిక్షల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. 

 

నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 3 లక్షల 20 వేల కరోనా పరిక్షలు చేసారు అంటే కరోనా కేసుల  విషయంలో ఏ స్థాయిలో సీరియస్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కరోనా పరీక్షలను 2 లక్షల వరకు చేయడం కూడా చాలా వరకు కష్టంగా మారింది. కానని అనూహ్యంగా ఇప్పుడు 3 లక్షలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: