ఏపీలో ఇప్పుడు కరోనా పేరు చెప్తే రెండు జిల్లాలు కూడా చుక్కలు చూస్తున్నాయి. కరోనా దెబ్బకు ఆ రెండు జిల్లాలు కూడా అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది అనే చెప్పాలి. కర్నూలు గుంటూరు జిల్లాల్లో కరోనా కేసులు ఇప్పుడు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా దెబ్బకు రెండు జిల్లాలు అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. నేడు ఏకంగా రెండు జిల్లాల్లో కలిపి 850 కేసులు వచ్చాయి. 

 

గుంటూరు జిల్లాలో 468 కేసులు వచ్చాయి. కర్నూలులో 403 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా భారీగానే కేసులు నమోదు అవుతున్నాయి. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కూడా కేసులు భారీగా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: