భారత సైనికుల్లో తగ్గినట్టే తగ్గుతున్న  కరోనా కేసులు మళ్ళీ వేగంగా పెరుగుతున్నాయి. కరోనా దెబ్బకు ఇప్పుడు సైనికులు కూడా భయపడుతున్నారు అంటే దాని తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా భారత సైన్యంలో భారీగా కరోనా కేసులు పెరిగాయి మళ్ళీ. 

 

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) లో గత 24 గంటల్లో 68 కొత్త కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 48 మంది సైనికులు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డారు అని అధికారులు వెల్లడించారు. ఈ విభాగంలో మొత్తం కరోనా కేసులు 2093గా ఉన్నాయి. వీటిలో 1060 కోలుకున్న కేసులు మరియు 1024 క్రియాశీల కేసులు ఉన్నాయని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: