దీపావళికి ఎక్కడ చూసిన కూడా ఆఫర్ల వరద పొంగుతుంది. ఎవరు చూసినా ఒకటే యాడ్ ఇస్తున్నారు ఈ దీపావళి మీ ఇంట్లో రంగులు వెదజల్లాలి అంటూ మారుమోగిపోతుంది. దీవాళికి డబల్ ధమాకా ఆఫర్లు బోలెడు వస్తున్నాయి. ఎలెక్ట్రానిక్ వస్తువులపైనా ఆఫర్ల జోరు బాగా ఉందని చాల మంది అంటున్నారు. ఈ పండుగకు చాలా మంది ప్రజలు అట్రాక్ట్  చేయడానికి చాలా మంది ఆయా కంపెనీకి సంబందించిన  రోజువారీ సామగ్రి ని డ్రెస్సులు, ఇతరత్రా సామాన్లు పై తగ్గింపు ధరలు పెట్టడమే సగం రేటుకు డిస్కౌంట్ స్ పెడుతుంటారు . 


ఈ మధ్య కాలంలో చాలా మంది బయటకు వెళ్లి ఓపిక లేకపోవడమో లేక బద్దకం వల్లనో చాలా మంది ఇంటికొచ్చే విదంగా ఉన్న  ఆన్లైన్ డిజిటల్ మార్కెట్ ను ఆశ్రయిస్తారు..అలాంటి వారికోసం రిలయన్స్ డిజిటల్ మార్కెట్ దేశీయ మార్కెట్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీవాళికి ఎలెక్ట్రానికి వస్తువులపై భారీ డిస్కౌంట్ ధరలను అందిస్తుంది. ఈ ఆమధ్య రిలయన్స్ కంపెని వన్ ప్లస్ తో టై అప్ అయిన విషయం తెలిసిందే.. 
 

దీపావళికి వన్‌ప్లస్ టీవీ 55 క్యూ1, వన్‌ప్లస్ టీవీ టీవీ 55 క్యూ1 ప్రో టీవీలు రెండూ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. తాజాగా ముంబైలోని రిలయన్స్ స్టోర్స్ లో ఈ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రిలయన్స్ డిజిటల్ సీఈవో బ్రియాన్ బేడ్, రిలయన్స్ డిజిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ అండ్ సీఎంవో కౌశల్ నర్వేకర్, వన్‌ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తార  సుతారియా హాజరయ్యి అందరి కళ్ళను తనవైపు లాగేసుకుంది. 


రిలయన్స్ అధినేత వికాస్ మాట్లాడుతూదేశవ్యాప్తంగా 350కి పైగా రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో వన్‌ప్లస్ టీవీలు అందుబాటులో ఉంటాయని తెలిపార. బాలీవుడ్ నటి కూడా ఈ స్టోర్ పై ప్రశంసలు కురిపించారు. వన్ ప్లస్ టీవీలు ప్రస్తుతం ప్రతి రిలయన్స్ స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. అవాక్కయ్యే బంపర్ ఆఫర్ ను పొందవచ్చును. హెచ్ డి ఎఫ్సి క్రెడిట్ మరియు డెబిట్  కార్డ్స్ యూజ్ చేసి వన్ ప్లస్ టీవీలను కొనుగోలు చేస్తే 7000లకు పైగా క్యాష్ బ్యాక్ పొందవచ్చును.. ఆలస్యమెందుకు ఈ దివాళికి మీ ఇంటిని డిజిటల్ మయం చేసుకోండ.. ఈ అఫర్ కేవలం కొద్దిరోజులు మాత్రమే..  



మరింత సమాచారం తెలుసుకోండి: