ఈ రోజుల్లో ప్రజలు డబ్బులు గాని,సొమ్ము గాని ఇంట్లో ఉంచుకుంటే దొంగల భయం అని భయపడి బ్యాంకు లో అయితే  జాగ్రత్తగా ఉంటుంది అని 95% సొమ్మును బ్యాంకుల్లో నిల్వ చేసుకుంటున్నారు.ఖాతాలలో నిల్వ ఉన్నా సొమ్మును సైబర్ నేరగాళ్లు దొంగిలిస్తే ఏం చేయాలి. కానీ అంత పెద్ద బ్యాంకులకే ముప్పు వాటిల్లితే సామాన్య మానవుని పరిస్థితి ఏమటి?

 

AIIMS falls prey to <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BANKING' target='_blank' title='banking-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>banking</a> fraud loses over Rs12 crore; <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SBI' target='_blank' title='sbi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sbi</a> issues alert to all its branches - Sakshi

 

అతి పెద్ద దేశీయ  బ్యాంకు  ఐనా  స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా  ఖాతాదారులకు దిమ్మ తిరిగే న్యూస్. తాజాగా ఎస్‌బీఐ ఖాతాల్లో డబ్బులు అనుకోకుండా మటుమాయం అవుతున్నాయని  వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎలా జరిగింది అంటే నకిలీ చెక్కుల ద్వారా కోట్లాది రూపాయలు మోసగాళ్ల చేతుల్లోకి పోవడం జరుగుతుంది. ఈ మోసానికి దేశంలోని అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ బ్యాంకింగ్ గురి అవ్వడం జరిగింది.  ఇలా  జరగడంతో ఎస్‌బీఐ వివిధ నగరాల్లోని తన అన్ని శాఖలను అప్రమత్తం చేయడం జరిగింది. పెద్దమొత్తంలో ఉన్న నాన్‌ హోం (ఎస్‌బీఐయేతర) చెక్కుల క్లియరింగ్‌పై కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు ఎస్‌బీఐ ఫ్రాడ్ మానిటరింగ్ సెల్ వాట్సాప్ ద్వారా సమాచారాన్ని తన ఉద్యోగులకు   అందించడం జరిగింది.

 

Image result for ఎస్‌బీఐ ఖాతాదారులకు దిమ్మతిరిగే షాక్..

 

ఇక అసలు వివరాల గురించి చూద్దామా మరి... ఎయిమ్స్‌ సంస్థ కు చెందిన ఎస్‌బీఐ లో ఉన్న రెండు ఖాతాల్లోని సుమారు 12 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు మటుమాయం అయినట్లు గ్రహించడం జరిగింది. ఎయిమ్స్ డైరెక్టర్ నిర్వహిస్తున్న ప్రధాన ఖాతా నుంచి దాదాపు రూ .7 కోట్లు, రీసెర్చ్ ఆఫ్ ఎయిమ్స్ డీన్స్‌కు చెందిన మరి ఒక  ఖాతా నుంచి మరో రూ. 5 కోట్ల నగదు అక్రమంగా మాయం చేయడం జరిగింది. గడిచిన  రెండు నెలల్లోనే ఈ మోసం జరిగినట్టు సంస్థ ఆలస్యంగా గుర్తించింది సంస్థ గుర్తించే టప్పటికి చాలా ఆలస్యము అయినట్లు బాగా తెలుస్తుంది. 


ఇలా జరిగిన కుంభకోణంపై దర్యాప్తు చేయాలి అని  ఏయిమ్స్ వర్గాలు ఇప్పటికే ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగాన్ని కలిసి ఈ విషయాన్ని చర్చిండం జరిగింది. దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమర్పణ కూడా చేయడం జరిగింది.  అలాగే రూ. 3 కోట్లకు పైగా బ్యాంకు మోసం జరిగినట్లు తెలిస్తే, బ్యాంక్ అధికారులు  సీబీఐ వాళ్లకి  ఫిర్యాదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు బ్యాంకుల్లో ఉన్న నిల్వలను అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం చాల మంచిది అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: