గత మూడు నెలల నుంచి స్టాక్ మార్కెట్ వ్యవస్థ హెచ్చు తగ్గులతో నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక గురువారం దేశీయ స్టాక్‌మార్కెట్లు మంచి లాభాలతో పుంజుకున్నాయి. భారత దేశంలో స్టాక్ మార్కెట్ పై వర్ష ప్రభావం కూడా చూపింది..దీంతో భారత రేటింగ్‌ను మోర్గాన్ స్టాన్లీ మెరుగుపరచడం, చమురు ధల పెరుగుదల తదితర అంశాలు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.  అంతే కాదు నిన్న ఒక్కరోజే   సెన్సెక్స్ 576 పాయింట్లు లాభపడింది. గత మూడు నెలల కాలంలో ఒకరోజు అత్యధిక లాభంగా నమోదైందని ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: