భారత్ స్టాక్ మార్కెట్ కి రోజులు బాగున్నట్టుగా లేవు. విదేశాల నుంచి అందుతున్న సంకేతాలతో ఇన్వెస్టర్ ల సెంటిమెంట్ దెబ్బతినడం తో సెన్సెక్స్ నష్టాల్లోకి జారిపోయింది. ఆసియా మార్కెట్ ల డొల్ల తనం , యూరప్ మార్కెట్ లలో అమ్మకాల మీద పెరిగిన విపరీతమైన ఒత్తిడి ఇవన్నీ జేరి సెన్సెక్స్ , నిఫ్టీ ల మీద కనపడింది అంటున్నారు నిపుణులు. సోమవారం నాటి సెషన్ అయిపోయే సరికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ సూచిక 143.63 పాయింట్లు