జియో సిమ్ వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆ శుభవార్తను గురువారం అధికారికంగా వెల్లడించారు ముఖేష్. సంచలన జియో ఆఫర్ ను ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ జియో ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వాస్తవానికి ఈనెలాఖరు వరకు దీన్ని గడువు ముసగియనుంది. అయితే దీన్ని మరింత కాలం పొడిగించాలని నిర్ణయించారు అంబానీ.