సంచలనాలకి కేంద్ర బిందువుగా ఉన్న రిలయన్స్ జియో సంస్థ ఇప్పుడు మరింత సంచలనం రేపుతోంది. వెల్ కం ఆఫర్ తో ప్రత్యర్ధి టెలికాం కంపెనీలకి వణుకు పుట్టిస్తోంది. న్యూ ఇయర్ ఆఫర్ తో వారు ఇప్పుడు కొత్త సంచలనం రేపుతున్నారు. మరొక మూడు నెలల పాటు జియో ఫ్రీ గా వాడుకోవచ్చు. 4జీ వీవోఎల్టీఈ సాంకేతికత కలిగిన ల్యాండ్ఫోన్లను కొత్తగా విడుదల చేసింది. ఇప్పటికే వాటిని తమ ఖాతాదారులకు పంపిణీ చేయడం ప్రారంభించింది.