నోట్ల రద్దు తో విసిగిపోయి ఉన్న జనాలకి మరింత తలనొప్పి రాబోతోంది. సామాన్య ప్రజానీకం నెత్తిన ఒక పిడుగులాంటి వార్త రాబోతోంది. పెట్రోల్ కంపెనీల రూపంలో ఈ బ్యాడ్ న్యూస్ సామాన్యుడి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు 15 శాతం మేర పెరగడంతో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరకు రూ.6 వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చమురు ఎగుమతి చేసే ఒపెక్ దేశాలు 2001 తర్వాత