చైనా మొబైల్ కంపెనీ ఒప్పో భారత దేశంలో దూసుకుపోతుంది. ఒప్పో నుండి ఇదివరకు చాలా స్మార్ట్ ఫోన్లు విడుదల చేసి ఇండియాలో మార్కెట్ ని పెంచుకుంది. ఒప్పో ఎఫ్7 స్మార్ట్ ఫోన్ ను గత నెలలోనే దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.  ఫ్లిప్ కార్ట్, అమేజాన్ తో పాటు మొబైల్ దుకాణాల్లోనూ దర్శనమివ్వనున్నాయి.

ఒప్పో ఎఫ్7 స్మార్ట్ ఫోన్ ను కంపెనీ గత నెలలోనే దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన విషయం విదితమే.  ఈ ఫోన్ లో 25 మెగా పిక్సల్స్ సెల్ఫీ కెమెరా, ఎఫ్ 2.0 అపెర్చర్, 6.23 ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 19.9 స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 64 బిట్ మీడియాటెక్ హీలియో పీ60 ప్రాసెసర్ గా ఫీచర్లు ఉన్నాయి. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ఉన్న మోడల్ ధర రూ.21,990. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.26,990. ఫ్లిప్ కార్ట్ పాత ఫోన్ ఎక్సేంజ్ పై రూ.1,000 వరకు తగ్గింపునిస్తోంది.
Image result for ఒప్పో ఎఫ్7
ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులపై చెల్లిస్తే 5 శాతం అదనపు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.ఈ ఫోన్లలో 25 మెగా పిక్సల్స్ సెల్ఫీ కెమెరా, ఎఫ్ 2.0 అపెర్చర్, 6.23 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 19.9 స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 64 బిట్ మీడియాటెక్ హీలియో పీ60 ప్రాసెసర్ న్నాయి. ఒప్పో ఎఫ్7 ఇప్పటి వరకు ఫ్లాష్ సేల్ రూపంలో అమ్ముడైన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: