వెస్టిండీస్ పర్యటనకు జట్టు ఎంపిక కోసం ఆదివారం ముంబై లో సెలక్టర్లు సమావేశం కానున్న సంగతి తెలిసిందే.కాబట్టి, ఒక బీసీసీఐ సీనియర్ అధికారి ధోనీ విషయమై ఈ విధంగా స్పష్టత ఇచ్చారు. ఏమనగా, ధోనీ ఇప్పుడే క్రికెట్ నుంచి రిటైర్ అవ్వట్లేదు. అతడు ముందుగా అనుకున్న ప్రకారం సైన్యంలో పని చేసేందుకు రెండు నెలల విరామం కోరాడు ఈ విషయాన్ని మేం కెప్టెన్ కోహ్లీ, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కు తెలియజేశాం అని అన్నారు. పదాతిదళం పేరాచూట్ రెజిమెంట్ లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఇప్పుడు ధోని వ్యవహరిస్తున్నారు.
వెస్టిండీస్ పర్యటనకు జట్టు ఎంపిక కోసం ఆదివారం ముంబై లో సెలక్టర్లు సమావేశం కానున్న సంగతి తెలిసిందే.కాబట్టి, ఒక బీసీసీఐ సీనియర్ అధికారి ధోనీ విషయమై ఈ విధంగా స్పష్టత ఇచ్చారు. ఏమనగా, ధోనీ ఇప్పుడే క్రికెట్ నుంచి రిటైర్ అవ్వట్లేదు. అతడు ముందుగా అనుకున్న ప్రకారం సైన్యంలో పని చేసేందుకు రెండు నెలల విరామం కోరాడు ఈ విషయాన్ని మేం కెప్టెన్ కోహ్లీ, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కు తెలియజేశాం అని అన్నారు. పదాతిదళం పేరాచూట్ రెజిమెంట్ లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఇప్పుడు ధోని వ్యవహరిస్తున్నారు.