నేటి కాలంలో ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్గా మారిపోయింది. ఈ క్రమంలోనే విలువలు దిగజారిపోతున్నాయి. ముఖ్యంగా మానవ సంబంధాలు మంటగాలిసిపోతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఏకంగా కాపురాలకే ఎసరు పెడుతున్నాయి. అక్రమ సంబంధాలతో భార్యా భర్తలు విడిపోయి పండంటి కాపురంను కూల్చుకుంటున్నారు. ఫలితంగా పిల్లలు అనాథలవుతున్నారు. అక్రమ సంబంధాల వల్ల ప్రాణాలు తీసుకున్న ఘటనలూ ఎప్పటికప్పుడు చూస్తూనే. కేవలం పది నిమిషాల సుఖం కోసం వందేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.
అయితే తాజాగా ఓ యువతి ప్రియుడితో ఏకంతంగా గడుపుతున్న సమయంలో.. కన్నకుడుకు ఆకలి అంటూ రావడంతో.. బాలిడిని చితకబాదింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్లో చేటుచేసుకోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ ప్రాంతంలో నివసిస్తున్న స్వాతి కొన్నాళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నాయి. ఆమె భర్త వృత్తి రీత్యా లారీ డ్రైవర్. అయితే లాక్ డౌన్ కారణంగా అతడు దక్షిణ భారతదేశంలో చిక్కుకుపోయాడు. ఈ క్రమంలోనే స్వాతి.. గిరి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది. దీంతో వీరిద్దరు కలిసి దాదాపు ఇరవై రోజులుగా సహజీవనం చేస్తున్నారు. భార్త కూడా ఊర్లో లేకపోవడంతో స్వాతికి అడ్డు చెప్పేవారే లేరు.
ఈ క్రమంలోనే స్వాతి ప్రియుడితో కలిసి పగలు రాత్రి అనే తేడాలేకుండా రాసలీలలు సాగించేది. ఆ టైమ్లో పిల్లలను బయటకు పంపిస్తుండేది. అయితే గత వారం ఆమె ప్రియుడితో శారీరకంగా కలిసిన సమయంలో పెద్దకుమారుడు ఏడుస్తూ వచ్చి వారి ఏకాంతాన్ని భగ్నం చేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన తల్లి స్వాతి కొడుకును చితక బాదింది. దీంతో బాలుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే బాలుడిని హాస్పటల్కు తరలించిగా.. అతడికి చికిత్స అందిస్తున్నారు. ఇక అసలు విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులు స్వాతి, గిరిని అదుపులోకి తీసుకున్నారు.