అక్రమ సంబంధాల మోజులో  పది ఆడవాళ్ళూ సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటిది వార్తలు దెస వ్యాప్తంగా ఇక్కడొక చోట వినపడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు యుక్త వయసు ఉన్న కొడుకున్న ఓ ఆంటీ పక్కంటి కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం కొడుకు కు తెలియడంతో దారుణానికి పాల్పడింది. వివరాల్లోకి  వెళితే.. 

 

 

 

కామసుఖం కోసం బరితెగించిన మహిళ దారుణానికి తెగబడింది. యువప్రియుడితో రాసలీలల వ్యవహారం తెలిసిపోయిందని కన్నబిడ్డను కిరాతకంగా చంపేసింది. అనంతరం హైడ్రామాకు తెరతీసింది. తన బిడ్డను ఎవరో చంపేశారంటూ ముసలి కన్నీరు కార్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. పోలీసులు విచారణ చేపట్టడంతో ముదనష్టపు తల్లి రాసలీలల వ్యవహారం బయటపడింది. ఆ దిశగా దర్యాప్తు చేయడంతో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఈ దారుణ ఘటన బిహార్‌లోని గోపాల్‌‌గంజ్ జిల్లాలో జరిగింది.

 

 

 


అయితే ఇంట్లో ఉన్న వారు దూరంగా ఉన్నారు. అది కాక ఉద్యోగరీత్యా భర్త ఢిల్లీలో ఉండడంతో భార్య ఐదేళ్ల కుమారుడితో ఇంటి వద్ద ఉంటోంది. మరో కుమారుడు కిషోర్ మనీష్ కుమార్(12) హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. చిన్నకొడుకుతో ఇంట్లోనే ఉంటున్న భార్య స్థానికంగా ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త కూడా లేకపోవడంతో రెచ్చిపోయి ఎంజాయ్ చేసేది.

 

 

 

కరోనా ప్రభావంతో లాక్ డౌన్ నడుస్తుండటంతో పెద్ద కొడుకు హాస్టల్ నుంచి  ఇంటికి వచ్చాడు.  అయితే యువకుడు తరచూ ఇంటికి రావడం గమంచాడని కొడుకును  ఎలాగైన అంతమొందించాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి కొడుకుని కిరాతకంగా చంపేసింది. ఏమీ ఎరగనట్టు నాటకానికి తెరలేపింది.తన కొడుకును ఎవరో కక్షగట్టి చంపేశారంటూ ఏడుపు మొదలుపెట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. తల్లి వివాహేతర సంబంధం విషయం బయట పడటంతో అడ్డంగా దొరికి పోయింది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: