మహిళలు పది నిమిషాల పడక సుఖం కోసం అడ్డదారులు అన్నీ తొక్కుతున్నారు.. తాజాగా గుంటూరులో కడుపు మండే ఒక సంఘటన.. చోటుచేసుకుంది..అయితే వివాహిత అయిన మహిళ ఇద్దరు పిల్లలు ఉన్న కూడా శరీరానికి శారీరక సుఖాన్ని కోరుకుంది.. ఒకడిది సరిపోలేదట.. ఇద్దరిదీ కావాలని ఇద్దరినీ ఉంచుకుంది.. ఒకరి తర్వాత మరొకరితో రోజు శృంగారాన్ని పండించే దట .. అలా ఆడది అనే సంగతి మర్చిపోయి మరీ..ఇలా చేస్తూ వచ్చింది..

 

 


వివరాల్లోకి వెళితే..అంతటితో ఆగకుండా ప్రియుళ్లతో కలిసి 11, 13 సంవత్సరాల వయసున్న బాలురను వేధింపులకు గురిచేస్తోంది. కన్నతల్లే కష్టపెడుతుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని బాధితులు చివరికి స్పందన కార్యక్రమంలో పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

 

 


ఇద్దరూ ఎక్కువ సమయం ఆమె ఇంట్లోనే ఉంటూ రాసలీలలు కొనసాగించేవారు. మద్యం మత్తులో ఇద్దరు పిల్లలను తీవ్రంగా హింసించేవారు. పిల్లలను బయటికి పంపిస్తే తన బంఢారం ఎక్కడ బయట పడుతుందోనన్న ఉద్దేశంతో ఆ మహిళ వారిని ఏడాదిగా స్కూల్‌కి పంపడం లేదు.

 


అతనితో గొడవ పడిన ప్రియుడు వెళ్ళిపోవడానికి కారణం పిల్లాడి అని ఆ అబ్బాయిని నరకం చూపించింది.. అది తట్టుకోలేక. ఇంటి నుంచి బయటకు వచ్చి తెలిసిన వారి వద్ద రూ.100 తీసుకుని అమ్మమ్మ దగ్గరకు చేరారు. ఆమె సాయంతో సోమవారం గుంటూరు పోలీస్ కార్యాలయానికి వచ్చి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.తమను చిత్ర హింసలు పెట్టడంతో పాటు చదివించకుండా, తిండి పెట్టకుండా వెట్టిచాకిరి చేయించిన తల్లిపైనా, ఆమె ప్రియులైన రహీం, ప్రమోద్‌లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. వారి నుంచి మాకు ప్రాణ రక్షణ కల్పించాలి’ అని ఆ ఇద్దరు చిన్నారులు పోలీసులను వేడుకున్నారు. ...మేము చూసుకుంటామని వారి భరోసా ఇచ్చారు.. దీంతో వారు పోలీసుల అదుపులో ఉన్నారు..రోజు ఈ మధ్య ఇలాంటి వార్తలు కామన్ అయిపోయాయి అంటే నమ్మండి..

మరింత సమాచారం తెలుసుకోండి: